క్రీడా వార్తలు
ఆమెని చూసి నేను ఏమీ పరిగెత్తలేదు: యువరాజ్ సింగ్క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఓ పార్టీకి వెళ్లిన సందర్బంలో తన మాజీ గర్ల్ ప్రెండ్ కిమ్ శర్మ కూడా అక్కడికి రావడంతో యువరాజ్ సింగ్ అక్కడ నుండి పరిగెత్తుకుంటా వెళ్లిపోయాడని రూమర్. అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే. అందిన సమాచారం ప్రకారం యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఫ్యాషన్ ఈవెంట్కి
భారత్పై విజయం యాషెస్ గెలుపు లాంటిదే: ఆండీలండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ఆ విజయాన్ని 2009 యాషెస్ సీరీస్తో సమానమైనదిగా పరిగణించింది. రెండు సంవత్సరాల క్రితం ఓవల్ గ్రౌండ్లోనే ఇంగ్లాండ్ ఆసీస్ను చిత్తు చేసింది. ఇపుడు అదే గ్రౌండ్లో భారత్ను వైట్వాష్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ కోచ్ ఆండీఫ్లవర్ స్పందిస్తూ... ‘ ఈ విజయం మాకు ఎంతో సంతోషానిచ్చింది.
ఇంగ్లాండ్ సిరిస్ ఓటమికి కారణాలు ఇవేనా..!!విశ్వవిజేతగా ఉన్న టీమిండియా ఇంగ్లండ్ సిరీస్లో ఇంత చెత్తగా ఆడుతుందని ఎవరూ కూడా కలలో కూడా ఊహించి ఉండరు. చివరికి జట్టు ఆటగాళ్లు కూడా ఇటువంటి చేదు అనుభవం ఎదురవుతుందని అంచనా వేసి ఉండక పోవచ్చు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఒకటిగా దీన్ని పరిగణించ వచ్చు. టెస్టుల్లో నెంబర్వన్గా ఉన్న భారత్ భారీ
సైనా నెహ్వాల్ని ఆడిపోసుకున్న జ్వాలా గుత్తా..?ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చెప్పడం గుత్తా జ్వాల లక్షణం. హైదరాబాద్ నుంచి బ్యాడ్మింటన్ సింగిల్స్లో సైనా నెహ్వాల్ పెద్ద స్టార్గా ఎదగగా... 15 ఏళ్లకు పైగా ఆటలో కొనసాగుతున్నా తగిన గుర్తింపు రాలేదని జ్వాల వాపోతోంది. అటు ప్రభుత్వం... ఇటు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి ప్రోత్సాహం కరువైందని పేర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రపంచ
ఐపీఎల్ 5లో కొత్త అవతారం ఎత్తనున్న దాదా...?ముంబై: ఐపీఎల్ 5లో సౌరభ్ గంగూలీ కీలక పాత్ర పోషించనున్నాడు. ఐపీఎల్ 4 సీజన్ చివర్లో పుణె వారియర్స్ తరఫున బరిలోకి దిగిన దాదా... ఈ సారి ఆ జట్టు మార్గదర్శకుడు, సారథిగా కొత్త అవతారమెత్తనున్నాడు. జట్టు యాజమానులు 'సహారా ఇండియా పరివార్' ఈ కథనాన్ని ధృవీకరించకపోయినప్పటికీ గంగూలీ భుజస్కంధాలపై బృహత్తర బాధ్యతను ఉంచబోతున్నట్లు అంగీకరించారు. ''ఇప్పటివరకు
ట్వంటీ 20, వన్డే సిరిస్ నుండి సెహ్వాగ్, ఇషాంత్ అవుట్లండన్: ఇండియన్ క్రికెట్ టీమ్కి దెబ్బ మీద దెబ్బ తగుతుంది. అసలికే ప్రపంచ నెంబర్ వన్ పోగొట్టుకోని భాదల్లో ఉన్న టీమిండియా, ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరిస్లో మూడు ఓడిపోయి, నాల్గవ టెస్టు ఫాలోఆన్లో ఉంది. ఇదంతా ఒకలా ఉంటే ప్రపంచ ఛాంపియన్ అయి కొన్ని నెలలు గడవక ముందే ఆ ఛాంఫియన్ షిప్ని చేచేతులా
ఇంగ్లాండ్ సిరిస్లో సచిన్కి ఇలా దెబ్బవేశారన్నమాట..లండన్: మాస్టర్ బ్యాట్స్మన్ సచిన్ను అవుట్ చేయడం ప్రతి బౌలర్కు పెద్ద సవాలు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో ఇంగ్లండ్ బౌలర్లు సచిన్ క్రీజులో నిలదొక్కుకోకముందే ఏదో ఓ రూపంలో అవుట్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? బౌలర్ల ఘనతను తీసిపారేయలేపోయినా... ఇందులో గణితం కీలక పాత్ర పోషించిందని ఇంగ్లండ్
నా కెరియర్ని నాశనం చేసింది అతనే: గంగూలీలండన్: ఎవరిది ఒప్పో.. ఎవరిది తప్పో ఇప్పడు ప్రజలు గ్రహిస్తారని సెలక్టర్ పదవి నుంచి గ్రెగ్ ఛాపెల్ను తప్పిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తీసుకున్న నిర్ణయంపై గంగూలీ వ్యాఖ్యానించాడు. ఛాపెల్ను తప్పిస్తూ సీఏ తీసుకున్న నిర్ణయాన్ని దాదా స్వాగతించాడు. ''ఇప్పుడు ఎవరిది ఒప్పో..ఎవరిది తప్పో ప్రజలకు తెలుస్తుంది. అతడో పెద్ద క్రికెటర్. పెద్ద పేరు కూడా ఉంది. కానీ
తీరుమారని టీమిండియా చేవ తగ్గిందా..?ఓవల్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 103/5 పరుగులు చేసింది. ద్రవిడ్ (57), ధోనీ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 591/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత జట్టు తీరు నాలుగో మ్యాచ్లోనూ మారలేదు. అదే పేలవమైన ఆటతో అభిమానులను
భారతరత్న కావాలంటే సచిన్ టెండూల్కర్కు షరతుభోపాల్: భారతరత్న కావాలంటే భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) వదిలేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపియల్లో ఆడడం మానేస్తేనే భారతరత్నకు సచిన్ పేరును పరిశీలిస్తారని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు కూడా కొనుగోలు, అమ్మకం వ్యవహారంలో భాగమైతే బాధగా ఉంటుందని ఆయన అన్నారు. క్రీడాకారుడు