పికెఎల్
ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభ ఎడిషన్లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ విజేతగా నిలిచింది.
పికెఎల్
ఆదివారం ఇక్కడి ఎన్ఎస్సీఐ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో జైపూర్ 35-24తో ముంబై యు జట్టుపై ఘన విజయం సాధించింది.
పికెఎల్
తమ జట్టు విజయం సాధించడంతో జట్టు యజమాని అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఐష్ జోష్
మనీందర్ సింగ్ ఏడు, రాజేష్ నర్వాల్ ఐదు పాయింట్లతో జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై యు స్టార్ రైడర్, కెప్టెప్ అనూప్ కుమార్ 11 పాయింట్లతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.
పికెఎల్
జైపూర్ తొలి లీగ్లో టైటిల్ నెగ్గిన జైపూర్ పాంథర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్ ముంబై యుకి రూ. 25 లక్షలు దక్కాయి.