రాష్ట్ర వార్తలు
జగన్ ఎఫెక్ట్ ఉంది, అధిగమిస్తాం: వాయలార్ రవిహైదరాబాద్: తమ పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రభావం ఉందని, దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని ఎఐసిసి పరిశీలకుడు, కేంద్ర మంత్రి వాయలార్ రవి అన్నారు. సోమవారం పిసిసి కార్యాలయం గాంధీభవన్లో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీని మోసం చేశారని
సస్పెన్స్కు తెర: కోర్టుకు వైయస్ జగన్ రావాల్సిందేహైదరాబాద్: ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హాజరవుతారా, లేదా అనే సంశయానికి సిబిఐ కోర్టు సోమవారం తెర దించింది. ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ స్వయంగా హాజరు కావాలని కోర్టు తేల్చి చెప్పింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ
కులతత్వం వల్లే సిఎంగా కిరణ్ కుమార్ రెడ్డి: కెటిఆర్హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని ఆయన వ్యాఖ్యానిచారు. కులం కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని ఆయన అన్నారు. కాంగ్రెసు
జగన్ ఆస్తుల కేసు: లక్షలాది చెక్కులపై సిబిఐ దృష్టిహైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) బ్యాంకుల గోడౌన్లలో పడి ఉన్న లక్షలాది చెక్కులను పరిశీలించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, చెన్నై, తదితర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో పడి ఉన్న చెక్కులను పరిశీలించాలని సిబిఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వైయస్
నా అరెస్టు వెనక వైయస్ జగన్, కిరణ్ కుట్ర: కెఎ పాల్ఒంగోలు: తన తమ్ముడు డేవిడ్ రాజు హత్య కేసులో తనను పోలీసులు అరెస్టు చేయడం వెనక కుట్ర ఉందని క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ ఆరోపించారు. ఆయనను సోమవారం తెల్లవారు జామున ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ముఖ్యమంత్రి