వన్ ఇండియా » తెలుగు » వార్తలు » రాష్ట్ర వార్తలు
రాష్ట్ర వార్తలు

Sakshi Buildingఖాతాల స్తంభన: కోర్టులో జగన్ సాక్షికి చుక్కెదురు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియాకు సిబిఐ ప్రత్యేక కోర్టులో సోమవారం చుక్కెదురయింది. తమ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలంటూ జగన్ మీడియా - జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్, ఇందిరా టెలివిజన్‌లు వేసిన పిటిషన్‌లను సిబిఐ కోర్టు కొట్టి వేసింది. జగన్ ఆస్తుల కేసు
YSR Congress Logoకూతురింట్లో డబ్బు: చిరుకు లింక్ అన్న జగన్‌పార్టీ నేత

హైదరాబాద్: చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ(ఐటి) దాడుల్లో దొరికిన డబ్బుకు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి సంబంధం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జనక్ ప్రసాద్ సోమవారం ఆరోపించారు. చట్టవిరుద్దంగా అంత డబ్బును ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల ఖర్చు కోసమే చిరంజీవికి ఆ డబ్బును కాంగ్రెసు పార్టీ అధిష్టానం పంపించి
Botsa Satyanarayanaజగన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన బొత్స సత్తిబాబు

హైదరాబాద్: ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీలు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తే ఇప్పుడు మళ్లీ వాటిని అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా
Errabelli Dayakar Raoతెలంగాణపై బాబు మరో లేఖ ఇస్తారు: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి మరో లేఖ ఇస్తారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గతంలో తమ పార్టీ చేసిన తీర్మానానికి చంద్రబాబు
Jana Reddyటి - ఎంపిలతో జానా భేటీ: ప్రాధాన్యత లేదని వ్యాఖ్య

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితర పార్లమెంటు సభ్యులు ఆయనతో సమావేశమయ్యారు. అయితే, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని జానా రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధుల కోసం కేంద్ర
Sakshi Logoఈనాడుకో న్యాయం, మాకు మరోటా: సాక్షి పిటిషన్

హైదరాబాద్: తమ పత్రికకు ప్రభుత్వ ప్రకటనల జారీ నిలిపేస్తూ జారీ చేసిన ఆదేశాలను సాక్షి దినపత్రిక సంపాదకుడు మురళి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పట్ల ఒక రకంగా, తమ పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2097ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ
Botsa Satyanarayanaదొంగ దొర కాలేడు: వైయస్ జగన్‌పై బొత్స వ్యాఖ్య

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగ దొంగే అవుతాడని, దొంగ దొర కాలేడని ఆయన వ్యాఖ్యానించారు. సానుభూతి, ధనబలాలలో జగన్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తును అడ్డం పెట్టుకుని
CBI Logoవైయస్ జగన్‌కు సమన్లు అందజేసిన సిబిఐ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు కోర్టు సమన్లు అందజేయడంలో ఎట్టకేలకు సిబిఐ అధికారులు విజయం సాధించారు. కోర్టు జారీ చేసిన సమన్లను ఎన్నికల ప్రచారంలో ఉన్న వైయస్ జగన్‌కు అందజేయడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆయన ఎక్కడా అందుబాటులోకి రాలేదు. ఎట్టకేలకు సోమవారం వారు జగన్‌కు సమన్లు అందజేశారు. కర్నూలు
Krishna Mapఇంద్రకీలాద్రిపై మృతదేహం: ప్రమాదంలో సజీవ దహనం

నల్గొండ/శ్రీకాకుళం/విజయవాడ: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పదిమంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రయివేటు వోల్వో బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని
Jr Ntrఫ్యాన్స్ ఆగ్రహం వల్లే వెనక్కి తగ్గిన జూ.ఎన్టీఆర్?

విజయవాడ: అభిమానుల ఆగ్రహం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గారనే మాట వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీ పట్ల తన విధేయతను ప్రదర్శించారని అంటున్నారు. అయినా తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారే తప్ప, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన విధేయత ప్రకటించలేదు. తనకు సన్నిహితుడైన వల్లభనేని వంశీ విజయవాడ నడిరోడ్డు
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next