వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందిపోట్ల పట్టివేత: రైలు నుంచి పడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Decoits arrested at Nacharam
హైదరాబాద్: అంతర్రాష్ట్ర బందిపోటు ముఠా గుట్టును హైదరాబాద్ నాచారం పోలీసులు శనివారంనాడు రట్టు చేశారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను సికింద్రాబాదులోని బోరబండలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే కాపర్ లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత బందిపోటు ముఠా సభ్యులను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేసిన నేరాల గురించి పోలీసులు వారి నుంచి రాబడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు దొంగతనాల్లో వీరికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని నందనం రైల్వే మార్గంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ రైల్వే ఉద్యోగి మరణించారడు. ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది. అతను గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

నందనం గ్రామానికి చెందిన యాట ప్రసాద్ (30) కాజీపేట రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా కదులుతున్న రైలు నుంచి కింద పడి మరణించాడు.

English summary
Eight members of a decoity gang have been nabbed by Nacharam poliin Hyderabab. Railway gang man Yata Prasad died accidentally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X