వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

45ని.లు తనిఖీ: కేసీఆర్‌ని ఏకేసిన టీడీపీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

వినతిపత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే ఇంధన శాఖ కార్యదర్శి జోషి లేరని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు.

కార్యదర్శి లేకపోవడంతో చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రికి మాత్రం రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు.

టీ టీడీపీ

టీ టీడీపీ

విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

వినతిపత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే ఇంధన శాఖ కార్యదర్శి జోషి లేరని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కార్యదర్శి లేకపోవడంతో చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రికి మాత్రం రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తీరిక లేదని, కానీ హుస్సేన్‌సాగర్‌ను పరిశీలిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడ్డారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు కానీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదన్నారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కేంద్రంతో చర్చించి విద్యుత్ సమస్య పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చేశారు. సచివాలయంలోకి తాము వస్తుంటే 45 నిమిషాలపాటు తనిఖీ చేశారని, తామేమైనా దొంగలమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ముఖ్యమంత్రి రావాలి అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇంధన శాఖ కార్యదర్శి లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించగా, టిడిపి కార్యకర్తలు సచివాలయం గేటు వద్ద నినాదాలు చేశారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ఇందన శాఖ కార్యదర్శి చాంబర్ ముందు బైఠాయించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

వినతిపత్రం ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తే ఇంధన శాఖ కార్యదర్శి జోషి లేరని వారు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సచివాలయానికి వచ్చారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కార్యదర్శి లేకపోవడంతో చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రికి మాత్రం రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు.

టీ టీడీపీ

టీ టీడీపీ

రైతులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తీరిక లేదని, కానీ హుస్సేన్‌సాగర్‌ను పరిశీలిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు మండిపడ్డారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు కానీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదన్నారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

కేంద్రంతో చర్చించి విద్యుత్ సమస్య పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చేశారు. సచివాలయంలోకి తాము వస్తుంటే 45 నిమిషాలపాటు తనిఖీ చేశారని, తామేమైనా దొంగలమా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

 టీ టీడీపీ

టీ టీడీపీ

ముఖ్యమంత్రి రావాలి అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇంధన శాఖ కార్యదర్శి లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే బైఠాయించగా, టిడిపి కార్యకర్తలు సచివాలయం గేటు వద్ద నినాదాలు చేశారు. వారు గంటన్నర సేపు ధర్నా చేశారు.

English summary
Photos of TDP Activists Arrested by police at Telangana Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X