పదవి కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. తాను శాసనసభ్యుడిగా గెలిస్తేనే మంత్రి పదవి తీసుకుంటానని
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్కు కయాంగంజ్ ఎన్నికల కమిషనర్ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించడానికి ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఆయన
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెగా ఫోన్ పట్టనున్నారని సమాచారం. ఇటీవల తెలంగాణ బతుకుపై సినిమాలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆయనను ఏ సినిమా కూడా పూర్తిగా
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సేఫ్గా ఉన్నారు. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆయన ఏ తప్పు చేయలేదని తెలియజేస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ కిందికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నీళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులను బొత్స సత్యనారాయణ చేరదీసి మరో పవర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా
క్యాన్సర్తో బాధపడుతున్న యువరాజ్ సింగ్ మనోధైర్యాన్ని కూడగట్టుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగుపడుతోందని ఆయన ట్విట్టర్లో రాశాడు. యువరాజ్ సింగ్ క్యాన్యర్ వ్యాధికి అమెరికాలో చికిత్స పొందుతున్నాడు. యువరాజ్
రాజకీయాలకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంతర్గత శత్రువులను, ప్రత్యర్థులను ఎదుర్కుని పూర్తి ఆధిపత్యం సంపాదించడానికి అవసరమైన