టాక్ ఆఫ్ టుడే
పరిటాల హత్య కేసు: జగన్కు గండం?వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏ విధమైన అవకాశాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. ఈ స్థితిలో భాను కిరణ్, మంగలి కృష్ణ ఉదంతాలు, పరిటాల రవి హత్య కేసు వంటివి వైయస్ జగన్ను ఇరకాటంలో పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. పరిటాల రవి హత్య కేసును తిరగదోడే అవకాశాలు
గల్లా జయదేవ్: చిరు స్థానం కోసం మహేష్బాబుమంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ పెద్దలందరికీ తన బలాబలాలు వివరించే ప్రయత్నాలలో ఉన్నారు. తనకు పరిచయమున్న వారి ద్వారా తిరుపతి సీటు తనకు వచ్చేలా అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు
డూ ఆర్ డై: జగన్కు సవాల్ విసురుతున్న బైపోల్స్ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉప ఎన్నికల వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెసుకు ప్రతిష్టాత్మకం, తెలుగుదేశం పార్టీకి అంతే. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం జీవన్మరణ సమస్య! ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి
మూడో ఫ్రంట్: తగ్గిన చంద్రబాబు ప్రాభవం?జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రాభవం తగ్గినట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెసు, బిజెపి యేతర పక్షాలను కూడగట్టడానికి ఆయన ప్రయత్నించారు. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే అయినా ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఎక్కడ లేని
చిరంజీవి స్థానంలో మూడో వ్యక్తి?పిట్ట పోరు పిట్ట పోరు అన్న చందంగా తిరుపతి నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ టిక్కెట్ను మూడో వ్యక్తి తన్నుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజీనామాతో తిరుపతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంపై వేటు