టాక్ ఆఫ్ టుడే
కెసిఆర్ పునాదులు కదులుతున్నాయా?తెలంగాణలోని ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పునాదులు కదులుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కెసిఆర్కు గానీ తెరాసకు గానీ వ్యతిరేకంగా ఏ వార్తాకథనం వచ్చినా అందులో సీమాంధ్ర కుట్ర ఉంటుందనేది ప్రధాన ఆరోపణగా ముందుకు వస్తోంది. నిజానికి, కెసిఆర్ అనుకున్నట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది
రాజకీయాలు: పవన్ కళ్యాణ్ దారిలో జూ. ఎన్టీఆర్?రాజకీయాల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారిలోనే జూనియర్ ఎన్టీఆర్ నడవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ విజయం కోసం ప్రచారం సాగించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరవుతున్న క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకటి తర్వాత ఒకటి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు.
జగన్ వర్గంలో చీలిక, ఐదుగురు వెనక్కి?వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు చీలి పోయారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు బుజ్జగింపుల ప్రయత్నమో లేక ఉప ఎన్నికల భయమో కారణమేదైనా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లుగా సమాచారం. ఎన్ని నోటీసులైనా ఇచ్చుకోండి మేం వెనక్కి తగ్గేది లేదన్న
హరికృష్ణ తన ఆలోచన మార్చుకున్నారా?తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తన మనసు మార్చుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆయన ఇటీవల చేస్తున్న ప్రకటనలు ఆ ప్రశ్నలు ఉదయించడానికి కారణం. తాను తెలుగుదేశం పార్టీని వదిలేది లేదని, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీతోనే ఉంటారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పదేపదే చెబుతున్నట్లు కనిపిస్తున్నారు. దీన్ని
రాజ్యసభ బరిలో వైయస్ జగన్ పార్టీ?కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మరో ప్రమాదం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల లోగా జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో షాక్ ఇవ్వడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. రాజ్యసభ బరిలో తమ అభ్యర్థిని నిలపాలని ఆయన అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో
జగన్ ఆస్తుల కేసుతోనూ శ్రీలక్ష్మికి లింక్?కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి లక్ష్మికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసుతోనూ సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర
వైయస్ జగన్ యోగాభ్యాసం?వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి యోగాభ్యాసం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గురువారం ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. తనకు అత్యంత సన్నిహితులైన విజయ సాయి రెడ్డి, సునీల్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో తన అరెస్టు కూడా తప్పదని మానసికంగా సిద్ధమైన జగన్
మూడు కేసుల్లోనూ వైయస్ ఫ్యామిలీ?సిబిఐ విచారిస్తున్న మూడు ప్రధాన కేసుల్లోనూ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులే ప్రధాన పాత్ర పోషించారనే వార్తలు వస్తున్నాయి. ఈ మూడు వ్యవహారాల్లోనూ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ప్రయోజనం పొందిందంటూ రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్సార్ తనయుడు
విభేదాలతో కెసిఆర్కు తెలంగాణ హీట్తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ మంటను రుచి చూస్తున్నారు. కెసిఆర్ వైఖరిపై తెలంగాణ జెఎసి భాగస్వామ్య పక్షాలు కొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి, కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రాన్ని సాధించే మార్గమేదీ కానరాక తెలంగాణ జెఎసి పక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సకల జనుల సమ్మె లక్ష్యమేదీ
బాలయ్య, చిరు ఫైట్: ఎవరిది పై చేయి?ఇటీవలి కాలంలో హీరో నందమూరి బాలకృష్ణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవిపై పోటీ చేసేందుకు కూడా సిద్ధమని విశాఖపట్నం పర్యటనలో బాలయ్య పరోక్షంగా సవాల్ విసరడం, ఆ సవాల్ను మెగాస్టార్ స్వీకరించడం ఘాటైన చర్చకు దారి తీసింది. నందమూరి హీరో వ్యాఖ్యలపై స్పందించిన చిరు మనది ప్రజాస్వామ్య